గోపీచంద్ సాహస నిర్ణయం

Tollywood Actor Gopichand Takes Decision To Complete Two Movies Simultaneously

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా “సీటీమార్ ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో రూపొందనున్న “అలిమేలు వెంకట రమణ ” మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 3 నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో షూటింగ్స్ కు అనుమతినిచ్చాయి. కానీ స్టార్ హీరోలు , హీరోయిన్స్ షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో హీరో గోపీచంద్ ఆగస్ట్ నెలలో “సీటీమార్ “, “అలిమేలు వెంకట రమణ ” మూవీస్ షూటింగ్ లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏక కాలం లో రెండు మూవీస్ షూటింగ్ లో పాల్గొనాలనే గోపీచంద్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =