హీరో నిఖిల్ భావోద్వేగం

Tollywood Hero Nikhil Took To Social Media To Express His Condolences For Soldiers Family Who Lost Their Lives In Border Clash With China

భారత్ , చైనా బోర్డర్ లద్ధాఖ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. వారిలో సూర్యాపేట కు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ , వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియా , చైనా బోర్డర్ లో జరిగిన సంఘటనకు రక్తం మరిగిపోతుందని,
చైనా వస్తువులు బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అమ్మా .. మేమందరం మీతో ఉన్నాం .. ధైర్యంగా ఉండండి , మీ త్యాగం ఎప్పటికీ మరువలేనిది” అంటూ సంతోష్ కుమార్ మదర్ కు ధైర్యం చెబుతూ నిఖిల్ ట్వీట్ చేసి , వీడియో ను పోస్ట్ చేశారు. హీరో నిఖిల్ తో పాటు విష్ణు మంచు , ప్రణీత సుభాష్ ట్విట్టర్ ద్వారా సైనిక కుటుంబాలకు సానుభూతి ని వ్యక్తం చేశారు . సూపర్ స్టార్ మహేష్ బాబు వీర సైనికులకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − two =