భారత్ , చైనా బోర్డర్ లద్ధాఖ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. వారిలో సూర్యాపేట కు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ , వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియా , చైనా బోర్డర్ లో జరిగిన సంఘటనకు రక్తం మరిగిపోతుందని,
చైనా వస్తువులు బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అమ్మా .. మేమందరం మీతో ఉన్నాం .. ధైర్యంగా ఉండండి , మీ త్యాగం ఎప్పటికీ మరువలేనిది” అంటూ సంతోష్ కుమార్ మదర్ కు ధైర్యం చెబుతూ నిఖిల్ ట్వీట్ చేసి , వీడియో ను పోస్ట్ చేశారు. హీరో నిఖిల్ తో పాటు విష్ణు మంచు , ప్రణీత సుభాష్ ట్విట్టర్ ద్వారా సైనిక కుటుంబాలకు సానుభూతి ని వ్యక్తం చేశారు . సూపర్ స్టార్ మహేష్ బాబు వీర సైనికులకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.
Amma We r all with you 🙏🏽
Please stay strong… Your sacrifice will never be forgotten 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 🙏🏽
Mother of #ColonelBSantoshBabu #IndiaChinaFaceOff #IndiaChinaBorder #BoycottChina https://t.co/moARnT9tiu— Nikhil Siddhartha (@actor_Nikhil) June 16, 2020
3 Indians including our BraveHeart Colonel B Santosh Babu from Suryapet district Telangana was Martyed in conflict at #IndiaChinaBorder
Blood Is Boiling with Anger at this arrogant act from China. They will be slippered in the face.
BOYCOTT CHINESE GOODS starting with tiktok🙏🏽 pic.twitter.com/4VR5Spt9R5— Nikhil Siddhartha (@actor_Nikhil) June 16, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: