కరోనా మహమ్మారి కారణం గా జనజీవవనం కష్టాలపాలయింది. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన సినీ కార్మికుల సంక్షేమానికై మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ సంస్థ ఏర్పాటయిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను ఈ సంస్థ అందజేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Gopichand Full Speech | Gopichand Best Speech | Pantham Pre Release Event | Telugu FilmNagar
05:15
Goutham Nanda Theatrical Trailer | Gopichand | Hansika | Catherine | Latest Telugu Movie Trailers
02:23
Goutham Nanda Action Trailer | Gopichand | Hansika | Catherine | Latest Telugu Movie Trailers
01:14
Mehreen Makes Makes FUN of Gopichand | Pantham Movie Interview | #Pantham |Telugu FilmNagar
00:53
యాక్షన్ స్టార్ గోపీచంద్ ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న రెండు వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.రెండు నెలల పాటు 1500 మంది అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గోపీచంద్ కరోనా క్రైసిస్ ఛారిటీ కి 10 లక్షల విరాళం అందజేశారు. హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న “సీటీ మార్ ” మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: