గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “మైనే ప్యార్ కియా “మూవీ ఫేమ్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Successfully completed the cutest chase sequence with amazing international crew. Looking forward for the longest schedule in Europe #Prabhas20
— Radha Krishna Kumar (@director_radhaa) March 9, 2020
#Prabhas 20 మూవీ అప్ డేట్ ను దర్శకుడు రాధాకృష్ణ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇంటర్ నేషనల్ టెక్నీషియన్స్ తో ఒక ఆసక్తికర ఛేజ్ సీన్ ను అద్భుతంగా తెరకెక్కించామని , యూరోప్ లో జరిగే లాంగ్ షూటింగ్ షెడ్యూల్ కై ఎదురు చూస్తున్నామని రాధాకృష్ణ ట్వీట్ చేశారు. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ “మహానటి”మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందే చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: