క్షణం, గూఢచారి సినిమాల తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు ఎవరు అనే థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న విడుదల చేసిన ఎవరు సినిమా కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. అడివి శేష్ కెరీర్ లోనే ఈ సినిమా హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని అందించింది. మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.7కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక శర్వా, సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన రణరంగం మూవీ కూడా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎవరు ఫస్ట్ డే కలెక్షన్స్
నైజాం – 0. 64 కోట్లు
సీడెడ్ – 0.16 కోట్లు
యుఏ – 0.21 కోట్లు
ఈస్ట్ – 0.21 కోట్లు
వెస్ట్ – 0.10 కోట్లు
కృష్ణ – 0.15 కోట్లు
గుంటూరు – 0.13 కోట్లు
నెల్లూరు – 0.05 కోట్లు
రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్
నైజాం – 1.41 కోట్లు
సీడెడ్ – 0.45 కోట్లు
వైజాగ్ – 0.51 కోట్లు
ఈస్ట్ – 0.37 కోట్లు
వెస్ట్ – 0.28 కోట్లు
కృష్ణ – 0.24 కోట్లు
గుంటూరు – 0.37 కోట్లు
నెల్లూరు – 0.20 కోట్లు
[youtube_video videoid=WFEYQkf-Pg4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: