శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ సరిలేరునీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరిలేరునీకెవ్వరు మూవీ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించే కొన్ని సీన్స్ ను దర్శకుడు కాశ్మీర్ లో తెరకెక్కిస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా మారారని, కాశ్మీర్ లో ఆపరేషన్ స్టార్ట్ అయిందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ మూవీస్ ఒక్కడులో అజయ్ వర్మ, దూకుడు లో అజయ్ కుమార్ గా నటించిన మహేష్ బాబు సరిలేరునీకెవ్వరు మూవీ లో అజయ్ కృష్ణ గా నటించి ఎంతటి సంచలనం సృష్టిస్తారో వేచి చూడాల్సిందే.
Superstar @urstrulymahesh garu turns into Major Ajay Krishna for #SarileruNeekevvaru! #sankranthi2020 Operation started in kashmir 😄😄👍👌📽️⛰️ pic.twitter.com/ta4OYUedQV
— Anil Ravipudi (@AnilRavipudi) July 10, 2019
[subscribe]
[youtube_video videoid=EcQ4tMn1hQI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: