దిలీప్కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు. బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ… నిర్మాత నర్సింహ రాజు గారు నన్ను నమ్మి డబ్బులు పెట్టారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయకుండా ఓ కొత్త జొనర్ లొ సినిమాను చేశాము. ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే చిత్రమిది. 1970 బ్యాక్డ్రాప్లో స్టోరీ .సెమీ పీరియాడిక్ ఫిల్మ్. థ్రిల్లింగ్, డివోషనల్ అంశాలతో తీసిన ఈ చిత్రం 2019 లొ ది బెస్ట్ మూవీ గా ఉంటుందని మా టీమ్ కాన్పిడెంట్ గా ఉంది. ఏప్రిల్ 26న గ్రాండ్ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాము. ఆస్ట్రేలియా, అమెరికాలో ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు.
దిలీప్కుమార్ సల్వాది, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని, సుమన్, రజితసాగర్, అరుణ్బాబు, ధన్వి నటించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ఃనర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల
కెమెరాఃజయకృష్ణ, రవికొమ్మి
మ్యూజిక్ డైరెక్టర్ః పద్మనాభ్ భరద్వాజ్
లిరిక్స్ః శ్రీరామ్ తపస్వీ
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ః దిలీప్కుమార్ సల్వాది
[subscribe]
[youtube_video videoid=Je5AMMNSlG0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: