“హిప్పీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దిగాంగన తన రెండవ మూవీ రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “వలయం” మూవీ లో హీరోయిన్ గా నటించారు. “వలయం” మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దిగాంగన తన మనసులో మాట తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
హీరోయిన్ దిగాంగన మాట్లాడుతూ .. “వలయం ” మూవీ లో దిశా పాత్రలో నటించానని, ఆ పాత్ర సడెన్ గా అదృశ్యమవుతుందని, తరువాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందిందని చెప్పారు. తాను టాలీవుడ్ కు పరిచయమైన “హిప్పీ “మూవీ ఫలితం ఏమైనా , తనకు ప్రేక్షకాదరణ లభించినందుకు సంతోషంగా ఉందని, “హిప్పీ “మూవీ, క్యారెక్టర్ వంటివి కాకుండా డిఫరెంట్ మూవీస్, క్యారెక్టర్స్ లో నటించాలని డిసైడ్ అయ్యానని, “వలయం” మూవీ నటనకు స్కోప్ ఉన్న చిత్రమని, కమర్షియల్ మసాలా మూవీ కాకపోయినా ఎంటర్ టైనింగ్ గా రూపొందిందని, “సీటీమార్ ” మూవీ లో గోపీచంద్ కు జోడీ గా నటిస్తున్నానని దిగాంగన తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: