కల్కి మూవీ తరువాత డాక్టర్ రాజశేఖర్ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ &డిస్ట్రిబ్యూటర్స్ అధినేత, ఫిల్మ్ క్రిటిక్ ధనుంజయన్ నిర్మాతగా, తమిళ మూవీ సైతాన్ (భేతాళుడు ) వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఈ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలకు ఎంపిక అయ్యారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి 2020 సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ చేస్తామని నిర్మాత ధనుంజయన్ తెలిపారు. సైమన్ K కింగ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ SP శివ ప్రసాద్. ఈ థ్రిల్లర్ మూవీ తో తమిళ నిర్మాత ధనుంజయన్ టాలీవుడ్ లో
ప్రవేశిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: