పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ (హిందీ )మూవీ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ హిట్ ఆవారా మూవీ సీక్వెల్ లో ఆర్య కు జోడీగా పూజాహెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన లేటెస్ట్ ఫొటోస్, వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పూజాహెగ్డే ముంబై లో రిలాక్స్ అవుతున్న తన ఫొటోస్ ను షేర్ చేయగా.. ఆ ఫోటొస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి. ఈఏడాది ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తూ పూజా హెగ్డే అందుకోసం మంచి మంచి సినిమాలు ఎంపిక చేసుకొనే ప్లాన్ లో ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా పలు హిందీ మూవీస్ చర్చల దశ లో ఉన్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: