ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా మహేష్ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. సినీ సెలెబ్రిటీలు హాజరై ఇందిరా దేవి గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు మహేష్ బాబు ఇంటికి వెళ్లారు. మహేష్ తల్లి ఇందిరమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి మహేష్ బాబుని పరామర్శించారు. కాసేపు మహేష్ బాబుతో రామ్ చరణ్ బాగోగులు చర్చించారు . అక్కడే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా రామ్ చరణ్ దంపతులు పరామర్శించారు. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న మహేష్ కి రామ్ చరణ్ ఓదార్పు నిచ్చారు. మహేష్ తల్లి మరణించడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆయన చిత్ర షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే.అభిమానులు తమ హీరో గొప్ప అని గొడవలు పడుతుంటారు కానీ టాలీవుడ్ హీరోలు స్నేహ భావంతో ఉంటారనేదానికి ఇదే నిదర్శనం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: