పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన “లోఫర్ “(2015 ) మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దిశా పటాని సూపర్ హిట్ “ఎం ఎస్ ధోని : ది అన్ టోల్డ్ స్టోరీ “మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బ్లాక్ బస్టర్ “బాఘి2 “, “భారత్”,” మలంగ్” మూవీస్ లో తన అందం , అభినయం తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “కుంగ్ ఫు యోగా “చైనీస్ ఫిల్మ్ లో దిశా నటించారు. ప్రస్తుతం 3 హిందీ మూవీస్ లో నటిస్తున్న దిశా 8 సంవత్సరాల తరువాత తెలుగు మూవీ ప్రభాస్ “ప్రాజెక్ట్ K ” తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ దిశా పటాని కథానాయికగా తెరకెక్కిన “ఏక్ విలన్ రిటర్న్స్ ” హిందీ మూవీ జూలై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దిశా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు వీరాభిమానిననీ , ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం గురించి ఆసక్తి తో ఎదురుచూస్తున్నాననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: