సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ”, మైఖేల్ “, వాంటెడ్ పండుగాడ్ ” , “అరి” , “దర్జా” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. “కన్యాశుల్కం”వెబ్ సిరీస్ కు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బుల్లితెరపై యాంకర్ గా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న అనసూయ “జబర్దస్త్” షో తో కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో అనసూయ సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఆమె లీడ్ రోల్ లో కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి.అంతేకాకుండా వెబ్ సిరీస్ లపై కూడా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బిజీ షెడ్యూల్స్ కారణంగా అనసూయ “జబర్దస్త్” షో నుంచి తప్పుకున్నట్టు , సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: