జీ స్టూడియోస్ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి , అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రలలో 1990లలో జమ్మూకశ్మీర్లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన “ది కశ్మీర్ ఫైల్స్” హిందీ మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సుమారు 350 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ” ది కశ్మీర్ ఫైల్స్” మూవీప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు , రాజకీయ నాయకుల ప్రశంసలు అందుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “ది కశ్మీర్ ఫైల్స్” మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ దర్శకుడు హరీశ్ శంకర్తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కలిశారు. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకున్నందుకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ టాలీవుడ్ లో పలు మూవీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: