ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ మార్చి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బు , రాధికా , ఊర్వశి , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఫిబ్రవరి 27న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విడుదల చేయనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయి పల్లవి హాజరవుతారని మేకర్స్ తెలిపారు. మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ మూవీ ని దర్శకుడు తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పాల్గొనడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: