తెలుగు , కన్నడ , తమిళ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2 టాలీవుడ్ , ఒక బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గ ఉంటూ రష్మిక తన రీల్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించి, పలు విశేషాలు తెలిపారు. అల్లు అర్జున్ ఒక అద్భుతం అనీ , “#NTR30 ” మూవీ గురించి ఎదురు చూస్తున్నాననీ , “పుష్ప “మూవీ సెన్సేషనల్ హిట్ అవుతుందనీ , ఆ మూవీ లో తన రోల్ గురించి చెప్పలేననీ అన్నారు.అభిమానులతో మాట్లాడుతున్న సమయం లో రష్మిక చిరు నవ్వులు చిందిస్తూనే ఉన్నారు. అభిమానులతో ముచ్చటించిన వీడియో ను రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: