బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కియారా అద్వానీ , ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “వినయవిధేయ రామ ” మూవీ తరువాత కియారా తెలుగు మూవీస్ లో నటించలేదు. సూపర్ హిట్”అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా ప్రస్తుతం “భూల్ భులయ్యా 2”, జుగ్ జుగ్ జియో “,”Mr లేలే ” మూవీస్ లో నటిస్తున్నారు. భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న “#RC15 మూవీ లో కియారా కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొద్ధి రోజులుగా సోషల్ మీడియా లో తాను అంటే పడని వారు కొంతమంది అందం కోసం కియారా సర్జరీ చేసుకుందని ప్రచారం చేస్తున్నారనీ , కానీ వారి ప్రచారం లో ఏమాత్రం నిజం లేదనీ , తనను ఒక పొగరబోతు అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారనీ , వారు కోరినప్పుడు ఫొటోలకు పోజులు ఇవ్వకపోవడంతో ఈ అభిప్రాయాన్ని వారు ఏర్పరుచుకుని, దాన్నే ప్రచారం చేశారనీ , తాను అహంకారిని కాదనీ కియారా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: