సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. దుబాయ్ షూటింగ్ షెడ్యూల్ లో దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ అనౌన్స్ అయ్యింది. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా #SSMB 28 ” తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#SSMB 28 ” మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కథానాయికలు గా పూజా హెగ్డే, జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉంది. కీలక పాత్రలకు సుమంత్, శిల్పా శెట్టి అయినట్టు , #SSMB 28 ” మూవీ కై భారీ సెట్స్ రూపొందుతున్నట్టు , “పార్థు “టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా రూపుదిద్దుకుంటుండడంతో #SSMB 28 ” మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: