పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రవితేజ హీరోగా రూపొందిన “నేనింతే “(2008) మూవీలో సైడ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా మారే క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి శియా గౌతమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “వేదం “(2010) తరువాత శియా గౌతమ్ మరే తెలుగు మూవీ లోను నటించలేదు. 11 సంవత్సరాల తరువాత శియా గౌతమ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు మారుతి , యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా “పక్కా కమర్షియల్ “మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శియా గౌతమ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం. చాల గ్యాప్ తరువాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్న శియా గౌతమ్ ప్రేక్షకులను తన పెర్ఫార్మెన్స్ తో అలరించనున్నారు. హీరో గోపీచంద్ కథానాయకుడిగా స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: