అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితులకొరకు తెలంగాణ యువత , ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నామనీ , ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరూరక్త దానం చేసి ఆపదలో ఉన్నవారిని కాపాడాలని నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ .. ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి సుమారు 10 వేల మంది తలసేమియా వ్యాధి బారిన పడుతున్నారనీ , వారికి రక్త మార్పిడి తరచూ చేయాలనీ, కృత్రిమ రక్తం తయారు చేయలేం కాబట్టి రక్త దానం ఒక్కటే పరిష్కారమనీ , రక్తం , ప్లాస్మా దానం చేయడం వల్ల మనకు ఎలాంటి దుష్పరిమాణాలు సంభవించవనీ , తలసేమియా బాధితులకొరకు రక్త దానం చేయమని ప్రజలకు పిలుపు నిస్తూ బాలకృష్ణ ఒక వీడియో ను రిలీజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: