మరోసారి జంటగా నాగచైతన్య , సమంత ?

Tollywood Adorable Couple Naga Chaitanya and Samantha Akkineni Once Again To Share The Screen Space Together

హీరో నాగచైతన్య , సమంత జంటగా “ఏ మాయ చేసావె “, “మనం “, “ఆటో నగర్ సూర్య “, “మజిలీ ” మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి జంటగా నటించనున్నారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , యోగా , ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తూ సమంత టైమ్ పాస్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ ని ఓకే చేసారని సమాచారం. బ్లాక్ బస్టర్ “మనం ” మూవీ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “థ్యాంక్ యూ “మూవీ తెరకెక్కనుంది. స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి సమంత ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ తరువాత “థ్యాంక్ యూ “మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eighteen =