“దృశ్యం” మూవీ సీక్వెల్

Director Jeethu Joseph Plans A Sequel For Mohanlal Blockbuster Movie Drushyam

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “దృశ్యం ” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. “దృశ్యం ” మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహ లీస్ భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించింది. చైనీస్ భాష లో రీమేక్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీ గా “దృశ్యం ” రికార్డ్ క్రియేట్ చేసింది. “దృశ్యం ” మూవీ బెస్ట్ ఫిల్మ్ గా కేరళ స్టేట్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన సూపర్ హిట్ “దృశ్యం ” మూవీ కి ఇప్పుడు సీక్వెల్ రూపొందనుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై “దృశ్యం 2” మూవీ రూపొందనుంది. హీరో మోహన్ లాల్ తన బర్త్ డే (గురువారం )సందర్భంగా “దృశ్యం 2” మూవీ ప్రకటనకు సంబంధించిన వీడియో ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హీరో మోహన్ లాల్ నటించే “దృశ్యం 2” మూవీ తెలుగులో రీమేక్ అయినా , కాకపోయినా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =