బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా #AA 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లక్కీ హీరోయిన్ రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో #AA 20 మూవీ తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#AA20Update on 8th April at 9 AM 💥
Inka chusko naa saamii 🤘🤘@alluarjun @aryasukku @ThisIsDSP #AA20 pic.twitter.com/5L6DVhZpnS— Mythri Movie Makers (@MythriOfficial) April 6, 2020
ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు గిఫ్ట్ గా #AA 20 మూవీ టైటిల్ అనౌన్స్ కానుంది. “ఏమబ్బా అందరూ బాగుండారా , మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే #AA 20 మూవీ టైటిల్ ఏప్రిల్ 8వ తేదీ తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది, రెడీ కాండబ్బా “అంటూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న #AA 20 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: