కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాస్త లేట్ అవ్వచ్చు. అయితే ఈలోపు మిగిలిన పనులను కానిచ్చే పనిలో పడ్డరు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ని వీడియో కాల్ ద్వారా ఈ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, సంగీత దర్శకుడు గోపీ సుందర్ నిర్వహిస్తున్నారు. వీడియో కాలింగ్ లో ఉంటూనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. లాక్ డౌన్ అయినా నో ప్రాబ్లం అంటూ వీడియో కాల్ లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు.
Lockdown outside 🔒… No problem!
The Music Sittings of #18Pages Happening through #WorkFromHome on video calls between Director @dirsuryapratap , @GopiSundarOffl and Team!#AlluAravind @actor_Nikhil #BunnyVas @aryasukku @SukumarWritings #StayHomeStaySafe pic.twitter.com/EAUaLQKvNn
— GA2 Pictures (@GA2Official) March 28, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: