లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం `పొన్నియిన్ సెల్వన్`. మోహన్ బాబు, విక్రమ్, `జయం` రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని లైకా సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. డబుల్ ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ సంగీతమందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఆ మధ్య థాయ్ లాండ్ పరిసర ప్రాంతాల్లో తొలి దశ చిత్రీకరణని పూర్తి చేసిన యూనిట్… రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ తాలూకు షూటింగ్ ని కంప్లీట్ చేసింది. కాగా, మూడో దశ చిత్రీకరణని త్వరలోనే ప్రారంభించనున్నారు.
రవి వర్మన్ ఛాయాగ్రహణం అందిస్తున్న `పొన్నియిన్ సెల్వన్`కి ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పాన్ -ఇండియా మూవీగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: