సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ అధికారి గా నటించిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సైనికులతో సమావేశమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ .. భారత దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులను కలవడం గౌరవంగా భావిస్తున్నానని, ఈ రోజు తన జీవితంలో గుర్తుండిపోయే రోజని, ధైర్య, సాహసాలకు ప్రతీకలైన భారత జవాన్లకు సెల్యూట్ అన్నారు . రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలసి ఉన్న ఫోటోలను మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: