తెలుగు రాష్ట్రాలలో మహేష్ మేనియా

Mahesh Mania Soaring High In Both Telugu States

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సినిమా సందడి ప్రారంభం అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో నటించిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడం తో మహేష్ బాబు అభిమానుల సందడి కోలాహలం గా ఉంది. చాల కాలం తరువాత మహేష్ బాబు మూవీ సంక్రాంతి పండగ కు రిలీజ్ సందర్భంగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు తెలుగు రాష్ట్రాలు మహేష్ మేనియా తో ఊగిపోతున్నాయి. మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ వద్ద మహేష్ బాబు భారీ కట్ అవుట్ లు ఏర్పాటు చేస్తున్నారు. థియేటర్స్ ను పూలతో , లైటింగ్ తో అలంకరిస్తున్నారు. మహేష్ బాబు ఏలూరు అభిమానులు ఏర్పాటు చేసిన 60 అడుగుల కట్ అవుట్ ఫోటో, వైజాగ్ లో సంగం థియేటర్ ను అభిమానులు లైటింగ్ తో అలంకరించిన ఫోటో ను మహేష్ బాబు సతీమణి నమ్రత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలతో ఆసక్తిని కలిగించిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ పై పాజిటివ్ బజ్ నెలకొంది.

 

View this post on Instagram

 

#MaSSMB fans on 🔥 Sangam theatre,Vizag decorated for #SuperStarSankranthi #SarileruNeekevvaru #SarileruNeekevvaruOnJan11th

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =