శ‌ర్వానంద్ తో అజ‌య్ భూప‌తి `మ‌హాసముద్రం`?

RX 100 Director Teams Up With Sharwanand For Mahasamudram

గ‌త ఏడాది సంచ‌ల‌నం `ఆర్ ఎక్స్ 100`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు వేశాడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమా విడుద‌లై ఏడాది దాటినా రెండో చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు. వాస్త‌వానికి, `మ‌హాస‌ముద్రం` పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ ని చేయాల‌ని అజయ్ భావించాడు. అయితే, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ యాక్ష‌న్ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్ళ‌బోతోందని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… యంగ్ హీరో శ‌ర్వానంద్ తో అజ‌య్ `మ‌హాస‌ముద్రం` ప్రాజెక్ట్ కన్ఫ‌ర్మ్ అయింద‌ని తెలిసింది. అయితే, మ‌రో హీరో ఎవ‌రో అన్న‌ది తేలాల్సి ఉంది. కాగా, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంద‌ని, 2020 వేస‌విలో చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు… 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావ‌చ్చ‌ని టాక్. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్, అజ‌య్ భూప‌తి కాంబినేష‌న్ పై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =