మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. టీజర్, ట్రైలర్, సాంగ్స్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉండగా.. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. దాదాపుగా అన్ని థియేటర్లలన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులే అయినా మూడు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. మూడురోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 23.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
రావు రమేష్, సత్యరాజ్ కీలకపాత్రలలో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: