లండన్ నుండి నుండి హైదరాబాద్ చేరుకొన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీస్ ఫైనలైజ్ పనిలో స్క్రిప్ట్స్ వింటూ బిజీగా ఉన్నారు. దేశ వ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీస్ కై మొగ్గు చూపుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం UV క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘జాన్’ మూవీ లో నటిస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ మూవీ 2020 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి మూవీ ఘన విజయం సాధించి 6 నంది అవార్డ్స్ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. దీపావళి రోజున ప్రభాస్ తో కొరటాల శివ సమావేశమై మూవీ గురించి డిస్కస్ చేసినట్టు సమాచారం. ఇంతకు ముందే శివ ఒక స్క్రిప్ట్ ను ప్రభాస్ కు వినిపించినట్టు, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీ రుపొస్తుందిస్తునట్టు శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: