యువ కథానాయకుడు రాజ్ తరుణ్, అందాల తార షాలిని పాండే నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రాజ్ తరుణ్, షాలినిపై మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు… మరో పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్తో చిత్రీకరణ దాదాపు ముగుస్తుందని తెలిసింది. కాగా… మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… విజయదశమి కానుకగా విడుదల కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
[youtube_video videoid=kxrlR7SGS_A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























