నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే… గత నెలలో సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం… తాజాగా తొలి దశ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు 25 రోజుల పాటు నిరవధికంగా సాగిన ఈ షెడ్యూల్లో… హీరో హీరోయిన్ల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. కాగా… రెండో షెడ్యూల్ను ఆగస్టు 16 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని… ఈ సంవత్సరాంతంలో తెరపైకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
[youtube_video videoid=TOZtUKkxurA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: