యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జిల్
ఫేమ్ రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ లవ్ స్టోరీలో… ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు యూరప్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా… మూడో షెడ్యూల్ను కూడా యూరప్ లోనే చిత్రీకరించనున్నట్టు సమాచారం. మే 10 నుంచి జరగబోయే ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్లో హైదరాబాద్లో జరగబోయే ‘సాహో’ సినిమా ప్యాచ్ వర్క్స్కి ప్రభాస్ హాజరుకానున్నాడట.సాహో
ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుండగా… వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ యూరోపియన్ పిరియడ్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రానుం
[subscribe]
[youtube_video videoid=3ZOdKvSl7Oo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: