ఈశుక్రవారం బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు సందడి చేయనున్నాయి.అందులో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా ఒకటి డబ్బింగ్ సినిమా.ఈసినిమాల విషయానికి వస్తే ఆదికేశవ ,కోట బొమ్మాళి పీఎస్ తోపాటు ధ్రువ నక్షత్రం కూడా విడుదలవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆదికేశవ :ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ ,శ్రీలీల జంటగా నటించారు.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం శ్రీలీల డ్యాన్స్ సినిమాకు హైప్ క్రీయేట్ చేసింది.ఇక రన్ టైం అయితే షాక్ ఇచ్చింది. కేవలం 2గంటల 9నిమిషాల తో థియేటర్లలోకి రానుంది. ఈసినిమా తో వైష్ణవ్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈసినిమాను డైరెక్ట్ చేయగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
కోట బొమ్మాళి పీఎస్ : గీతా ఆర్ట్స్ 2 నుండి వస్తున్న సినిమా ఇది. శ్రీకాంత్ ,రాహుల్ విజయ్ ,శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ అయితే సినిమాను చూడాలనే ఇంట్రెస్ట్ ను క్రీయేట్ చేసింది. తేజ మార్ని డైరెక్ట్ చేయగా రంజిన్ రాజ్ సంగీతం అందించాడు.ఈసినిమా 2గంటల 18నిమిషాల రన్ టైం తో రానుంది.
ధ్రువ నక్షత్రం :తమిళ హీరో చియాన్ విక్రమ్ నటించిన సినిమా ఇది. ఎప్పుడో విడుదలకావల్సిన ఈ సినిమా ఫైనల్ గా ఈ శుక్రవారం వస్తుంది.గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది.హారిస్ జైరాజ్ సంగీతం అందించాడు. 2గంటల 25నిమిషాల రన్ టైంతో రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: