పవన్ కళ్యాణ్,సాయి తేజ్ నటిస్తున్న బ్రో మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈసాంగ్ అదిరిపోయింది.ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ క్యాచీ గా ఉండగా థమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.రేవంత్,స్నిగ్ధా శర్మ పాడారు.మ్యాంగో మ్యూజిక్ లో ఈ సాంగ్ అందుబాటులో వుంది.ఈసాంగ్ లో పవన్,సాయి తేజ్ తో కలిసి బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనుండగా సాయి తేజ్ మార్కండేయులు అనే పాత్రలో కనిపించనున్నాడు.ప్రముఖ నటుడు,దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తోపాటు మాటలు అందిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్,కేతిక శర్మ,బ్రహ్మజీ ,తణికెళ్ల భరణి ,రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రీసెంట్ గా రిలీజైన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో బ్రో పై అంచనాలు పెరిగాయి.ఈనెల 28న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: