సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం షూటింగ్ లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రారంభమైంది.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ పూర్తి కాగా ఈరోజు నుండి మేజర్ బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకోనుంది.ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన ఇంటి సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు.ఇందులో మహేష్ బాబు తోపాటు రఘు బాబు,ఈశ్వరి లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.అక్టోబర్ లోగా సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.రీసెంట్ గా విడుదలైన టైటిల్ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే ,శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈసినిమా విడుదలకానుంది.ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లోఅతడు,ఖలేజా వచ్చాయి.మరి గుంటూరు కారం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: