శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ లో కామెడీ హీరోలు అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తో రైటర్ ప్రసన్న కుమార్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మాస్ ఎంటర్ టైనర్ మూవీ లో హీరో నాగార్జున రెండు పాత్రలలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉగాది పండగ సందర్భంగా మార్చి 22 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా ఈ మూవీతో విజయం సాధించాలని దర్శకుడితో పాటు హీరో నాగార్జున కూడా ఆసక్తితో వర్క్ చేస్తున్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: