వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెప్టెంబర్లోఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నవంబర్లో సెకండ్ షెడ్యూల్ను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో షూటింగ్ వాయిదాపడింది. జనవరిలో ఈ సినిమా షూటింగ్ను మేకర్స్ తిరిగి మొదలుపెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ నుంచే హీరోయిన్ పూజా హెగ్డే ) షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జనవరి సెకండ్ వీక్లో ప్రారంభం అయ్యి మార్చి నెలాఖరు వరకు దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా లాంగ్ షెడ్యూల్ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: