“భద్ర “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి శ్రీను పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన “సింహా “, లెజెండ్ “, “అఖండ“, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన “సరైనోడు ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. “లెజెండ్ ” మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా బోయపాటి నంది అవార్డ్ అందుకున్నారు. దర్శకుడు బోయపాటి హీరోలను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో విలన్స్ ను కూడా అదే విధంగా చూపించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీడియా సమావేశంలో బాలకృష్ణ , అల్లు అర్జున్ లతో మల్టీ స్టారర్ మూవీ పాజిబిలిటీ గురించి అడగగా , ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఏదైనా జరగ వచ్చుననీ , సమయం , సందర్భం కలసి రావాలని బోయపాటి చెప్పారు. ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో “RRR” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు మల్టీ స్టారర్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: