తెలుగు , తమిళ , మలయాళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి తన , ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పలుభాషల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ తమిళనాడు ప్రభుత్వం సహకారంతో కరోనా వ్యాప్తి నివారణకై ప్రజలలో అవగాహన కలిగేలా ఒక వీడియోను
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు పలు కష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సినీ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందిస్తూ , ప్రజలలో కరోనా అవగాహన కై సోషల్ మీడియా లో పలు పోస్ట్స్ పెడుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న కీర్తి సురేష్ తన వలే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలనీ , డబల్ మాస్క్ ధరించమనీ , శానిటైజ్ , ప్రభుత్వ ప్రొటొకాల్స్ పాటించమనీ , సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయమని కోరుతూ , కరోనా వ్యాప్తి నివారణ పోరాటానికి సహకరించమనీ ఆవీడియో లో కోరారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: