పలు మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన అడివి శేష్ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ “క్షణం “మూవీ తో హీరోగా మారారు. “క్షణం “మూవీ కి స్క్రీన్ ప్లే అందించిన అడివి శేష్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు. “గూఢచారి “, “ఎవరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “మేజర్ “ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా “మేజర్”మూవీ విడుదల వాయిదా పడింది. “మేజర్ “ మూవీ టీజర్ కు అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో అడివి శేష్ ప్రస్తుతం “HIT 2-సెకండ్ కేస్” , “గూఢచారి 2” మూవీస్ లో నటిస్తున్నారు. అడివి శేష్కు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని స్నేహితుడు శేష్కు బ్లాక్ అండ్ వైట్ ఫొటో తీసిచ్చారు. ఆ బ్లాక్ &వైట్ ఫొటో ను అడివి శేష్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: