యాపిల్ ట్రీస్ స్టూడియోస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “అ ! “మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా , ఆనంది జంటగా వైరస్ బారిన పడిన ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “జాంబి రెడ్డి” మూవీ ఘనవిజయం సాధించింది. “జాంబి “జానర్ లో రూపొందిన తొలి తెలుగు సినిమా “జాంబి రెడ్డి” మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“జాంబి రెడ్డి” మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ COVID-19 సమయంలో డేరింగ్ గా తెరకెక్కించారు. ఇప్పుడు “జాంబి రెడ్డి” మూవీ కి సీక్వెల్ రూపొందనుంది. “జాంబి రెడ్డి” మూవీ సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. మంచి స్టోరీ లైన్ తో , అద్భుతమైన టేకింగ్ తో “జాంబి రెడ్డి” మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆమూవీ సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: