సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలకు జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, “రాధేశ్యామ్ “మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోలు
సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ తక్కువ ఉన్న గ్లామర్ పాత్రల మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోయిన్స్ అనుష్క , నయనతార , త్రిష, కీర్తి సురేష్ నటనా ప్రాధాన్యత ఉన్న మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పూజాహెగ్డే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు నటన కు స్కోప్ వుండే ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. తనకు సూట్ అయ్యే కథలు ఉంటే ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించడానికి సిద్ధమే అని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: