ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నరేంద్రనాథ్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మిస్ ఇండియా ” మూవీ రూపొందింది. రాజేంద్ర ప్రసాద్ , జగపతి బాబు , నవీన్ చంద్ర , నదియా ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. “మిస్ ఇండియా ” మూవీ ప్రముఖ OTT నెట్ ఫ్లిక్స్ ద్వారా నవంబర్ 4వ తేదీ తెలుగు , తమిళ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ .. “మిస్ ఇండియా ” OTT లో రిలీజ్ అవుతున్న తన రెండవ మూవీ అనీ , “మహానటి ” మూవీ తరువాత కమర్షియల్ మూవీస్ పై ఆసక్తి తో ఉన్న తనకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయనీ , అటువంటి వాటిలో “మిస్ ఇండియా ” మూవీ ఒకటనీ , విదేశాలలో కాఫీ తాగటానికి ప్రాధాన్యత ఇచ్చే నేపథ్యంలో టీ బిజినెస్ లో సవాళ్ళను అధిగమించి ఎలా సక్సెస్ అయ్యిందనే కాన్సెప్ట్ తో ఓ అమ్మాయి ఛాలెంజింగ్ జర్నీ యే “మిస్ ఇండియా ” మూవీ అనీ , “మహానటి “మూవీ తరువాత వర్కౌట్స్ మొదలు పెట్టి స్లిమ్ గా మారాననీ , లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో అవకాశం వచ్చినపుడు మరింత పర్ ఫెక్షన్ తో నటించాలనే తపన ఎక్కువ అయ్యిందనీ , మంచి నటిగా నిరూపించుకొనడానికి వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమే ననీ , సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఫస్ట్ టైమ్ “సర్కారు వారి పాట మూవీ లో నటిస్తున్నాననీ , “గుడ్ లక్ సఖి “మూవీ విడుదలకు సిద్ధంగా ఉందనీ , “రంగ్ దే “, “అన్నాత్తే “(తమిళ )మూవీస్ లో నటిస్తున్నాననీ , మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: