టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన “అల.. వైకుంఠపురము లో ..” మూవీ ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం, ఈ మూవీ లోని “బుట్ట బొమ్మా “, “సామజవరగమన” సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ లభించడం తో పూజాహెగ్డే సంతోషం గా ఉన్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే పూజాహెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో 11 మిలియన్ ఫాలోవర్స్ తో ఈ రోజు రికార్డ్ క్రియేట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూజా హెగ్డే యోగా భంగిమలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. యోగా లో పలు ఆసనాలు ట్రై చేస్తున్న పూజాహెగ్డే వీరభద్రాసనం , ధనురాసనం లతో ప్రేక్షక , అభిమానులను ఆశ్చర్య పరిచారు. “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్న పూజాహెగ్డే మరో తెలుగు మూవీ కి , రెండు బాలీవుడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో వర్కౌట్స్ , యోగా , ఫుడ్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్న పూజాహెగ్డే షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: