సోషల్ మీడియా పై లావణ్య త్రిపాఠి స్పందన

Tollywood Actress Lavanya Tripathi Urges Everyone To Use Social Media In A Positive Manner

సోషల్ మీడియా మానవ సంబంధాలకు ప్రతీక , తమ జీవిత విశేషాలను ఇతరులతో పంచుకొనే వేదిక. ఆ వేదిక ను కొంతమంది నెగటివ్ కామెంట్స్ , ట్రోల్స్ తో ఉపయోగించుకుంటూ సెలబ్రిటీస్ ను విచారానికి గురిచేస్తున్నారు. నెగటివిటీ ని వదిలి పాజిటివ్ గా ప్రజలకు సందేశాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించవచ్చు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పై లావణ్య స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. సోషల్ మీడియా విషం వంటిదని , తాను పాజిటివ్ సైడ్ ఉంటానని, కొంతమంది నెగవిటీ గా ఆలోచిస్తూ కామెంట్స్ , ట్రోల్స్ తో ప్రముఖులను ఇబ్బందిపెడతారని, వాటి వల్ల ఆయా ప్రముఖులు ఎంత ఆవేదన చెందుతారో ఆలోచించండని , తాను కూడా కామెంట్స్ , ట్రోల్స్ తో బాధపడ్డానని , నెగటివ్ ఆలోచనలతో ఎవరూ సంతోషంగా ఉండలేరని , సోషల్ మీడియా ను సక్రమ పద్ధతి లో ఉపయోగించుకుంటూ పాజివిటీ పై ఫోకస్ పెట్టడం మంచిదని లావణ్య చెప్పారు. లావణ్య ప్రస్తుతం “A 1 ఎక్స్ ప్రెస్ “, “చావు కబురు చల్లగా “మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై లావణ్య ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =