లాక్ డౌన్ సమయంలో నభా నటేష్

Nabha Natesh reveals about her Lockdown Life

బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీతో గుర్తింపు పొందిన కన్నడ బ్యూటీ నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. 3 నెలలు గా నభా నటేష్ తన స్వంత రాష్ట్రం కర్ణాటక లో ఇంటికే పరిమితం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ లో తన కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తున్న నభా నటేష్ ఒక మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. షూటింగ్స్ సమయం లో హోటల్ ఫుడ్ తినాల్సి వచ్చేదని , దాంతో హోమ్ ఫుడ్ మిస్ అయిన ఫీలింగ్ ఉండేదని, లాక్ డౌన్ సమయంలో హోమ్ ఫుడ్ తో సంతోషంగా ఉన్నానని, సినిమాలు చూడడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని , అప్పుడప్పుడు వంట చేస్తున్నానని, ల్యాండ్ స్కేప్ పెయింటింగ్స్ తో లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకుంటున్నానని, షూటింగ్స్ ప్రారంభం గురించి ఎదురుచూస్తున్నానని, కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయని , వాటిని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =