సీనియర్ జర్నలిస్ట్ ‘పసుపులేటి రామారావు’ కన్నుమూత

Senior Journalist Pasupuleti Rama Rao Is No More

మన సీనియర్ జర్నలిస్టు మిత్రులు పసుపులేటి రామారావు(70) అనారోగ్యం తో కొద్దిసేపటి క్రితమే మృతిచెందారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైన ఆయనను ఆదివారం వనస్థలిపురం లోని మెడిసిన్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈరోజు ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఇందిరానగర్ లోని ఆయన స్వగృహానికి తీసుకొస్తున్నారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రిక, శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికలలో పనిచేశారు. అనేక సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =