మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా రెడ్ శాండల్ వుడ్ మాఫియా నేపథ్యంలో రూపొందనున్న AA 20 మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. తమిళ హీరో విజయ సేతుపతి లో ప్రతి నాయకుడి గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ మూవీస్ ఆర్య, ఆర్య 2 తరువాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ AA 20 లో అల్లు అర్జున్ చిత్తూరు మాండలీకం లో మాట్లాడుతారు. అల … వైకుంఠ పురములో .. మూవీ షూటింగ్ కంప్లీట్ అయినతరువాత అల్లు అర్జున్ ఒక భాషా నిపుణుడి వద్ద చిత్తూరు యాస భాషను నేర్చుకొంటారు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ నటించే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: