హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా, కియారా తమ మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ లు వివాహ బంధంతో ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక మూడు రోజుల పెళ్లిగా గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం #SSMB 28 షూటింగ్ లో బిజీగా ఉన్నమహేష్ బాబు సిద్ధార్ధ్, కియారా లకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.కంగ్రాట్యులేషన్స్ కియారా &సిద్ధు , విషింగ్ యు బోత్ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ హ్యాపీనెస్ అంటూ మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను మూవీ తో కియారా టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: